March

నిర్వాసితులను వెలుగొండలో ముంచుతారా? సిపియం ప్రశ్న

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు),

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 02 మార్చి, 2024.

 

నిర్వాసితులను వెలుగొండలో ముంచుతారా?

సిపియం ప్రశ్న

అసంపూర్ణ ప్రాజెక్టు ప్రారంభోత్సవం ఎన్నికల స్టంటు

ప్రత్యేక హోదా, విభజన హామీల కోసం చలో సీఎం క్యాంపు ఆఫీసుకి వెళ్తుంటే అరెస్టులు దారుణం..

ప్రచురణార్ధం/ప్రసారార్ధం : విజయవాడ,

తేది : 01 మార్చి, 2024.

 

ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు కోసం నేడు విద్యార్ధి, యువజన సంఘాలు చేపట్టిన ఛలో సీఎం క్యాంప్‌ ఆఫీస్‌ ముట్టడి కార్యక్రమాన్ని ఎక్కడికక్కడ అణచివేయడాన్ని సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఖండిరచారు. అరెస్టు చేసిన వారిని విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.

స్మార్ట్‌ ప్రీపెయిడ్‌ మీటర్లపై కేంద్ర ప్రభుత్వ షరతులకు ఖండన. రాష్ట్ర పభుత్వం ఈ ప్రతిపాదనలను తిరస్కరించాలి.

పోలవరం కాంటూరు హద్దుల్ని మార్చాలి - బోయ, వాల్మీకి సమస్యపై గిరిజన సంఘాల, ప్రజా ప్రతినిధుల అభిప్రాయాలు తీసుకోవాలి - దళిత క్రిష్టియన్‌లను ఎస్సీలుగా గుర్తించాలి

సోషలిజమే దేశానికి భవిష్యత్తు ప్రజల కోసం జీవితం అంకితం సిపిఐ(ఎం) కార్యకర్తల ప్రతిజ్ఞ ‘అదానీ.. క్విట్‌ ఆంధ్రప్రదేశ్‌’ నినదించాలని యువతకు పిలుపు భగత్‌సింగ్‌ వర్ధంతి సభలో వి.శ్రీనివాసరావు, ఎస్‌.పుణ్యవతి

అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో గత నాలుగు రోజుల క్రితం భారీ గాలులు, వడగండ్ల వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులకు అసాధారణ నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ...

కాకినాడ జిల్లా తొండంగి మండలం శృంగవృక్షం గ్రామంలో దళితవాడపై దాడిచేసి, నడిపల్లి రాము అనే యువకుడిని హత్య చేసిన అగ్రకుల దురహంకారులను అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని కోరుతూ...

Pages

Subscribe to RSS - March