2022

కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి గారి వ్యాఖ్యలు ఆడలేక మద్దెలు ఓడు అన్నట్లుగా ఉన్నాయి

పిఆర్‌సి అంశంపై మరోమారు చర్చలు జరిపి ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలు సమగ్రంగా పరిష్కరించేందుకు చర్యలు కోరుతూ

కేంద్ర బడ్జెట్ పై నిరసన

కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని వ్యతిరేకిస్తూ కర్నూలు లో వామపక్షాల ఆధ్వర్యంలో నిరసనగా సుందరయ్య సర్కిల్ నుండి RTC బస్టాండ్ వరకు ర్యాలి చేసి బస్టాండ్ సర్కిల్ లో కేంద్ర ప్రభుత్వ దిస్టిబోమ్మను దగ్ధం చేయడం జరిగింది...

పిఆర్‌సిపై ఉద్యోగుల, ఉపాధ్యాయుల ఛలో విజయవాడ ర్యాలీని అడ్డుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం సాగిస్తున్న నిర్బంధాన్ని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తున్నది

Pages

Subscribe to RSS - 2022