(ఈరోజు (26 జూలై, 2025) విలేకర్ల సమావేశం (విజయవాడలో) జరిగింది. ఆ వివరాలను ప్రచురణార్థం/ ప్రసారర్థం పంపుతున్నాము.
- జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి)
నిర్వాసితులకు న్యాయం చేసి అభివృద్ధి గురించి మాట్లాడాలి
సిఎంకు సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు సూచన
విజన్ 2047 కార్పొరేట్ల కోసం కార్పొరేట్ల చేత రూపొందించిందే
సంపున్నలను వదిలి పి4 పేరుతో టీచర్లపై పడ్డారు
కరేడులో ప్రజాభిప్రాయాన్ని తారుమారు చేయాలన్న కుట్ర సాగుతోంది
జిందాల్కు ఐరన్ఓర్ గనుల కేటాయింపు అన్యాయం
లూలూకు ఆర్టీసి స్థలాలు ఇవ్వొదు
మెట్రో స్టేషన్ల పేరుతో భూ పందేరం