ఈరోజు (28 జూలై) సిపిఐ(యం) విలేకర్ల సమావేశం (విజయవాడలో) జరిగింది. ఆ వివరాలను ప్రచురణార్థం/ ప్రసారార్థం పంపుతున్నాము. - జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి
కూటమి నేతలు ఇచ్చిన హామీలపై ఎమ్మెల్యేలను ప్రశ్నించండి
ప్రజలకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు పిలుపు
ప్రభుత్వ చర్యలు అహంకారపూరితంగా ఉంటున్నాయి
స్థానిక సమస్యలపై 90 శాతం హామీలు అమలు జరగలేదు
రాష్ట్రంలో 30ఏ పోలీసు యాక్టు, 144 సెక్షన్లు ఎత్తేయాలి
అడవిని ధ్వంసం చేయడం రాష్ట్రానికి నష్టం
ప్రభుత్వమే ఉచిత పంటల బీమా చేయాలి
కరువు సహాయక చర్యలు చేపట్టి రైతులను ఆదుకోవాలి