ఈరోజు (04 ఆగష్టు) సిపిఐ(యం) విలేకర్ల సమావేశం (విజయవాడలో) జరిగింది. ఆ వివరాలను ప్రచురణార్థం/ ప్రసారార్థం పంపుతున్నాము. - జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి
బాబు ఎక్కిన పడవ మునుగుతోంది
సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు
ఏజెన్సీ గిరిజనుల గొంతునొక్కొద్దు
జిఓ 3ను పునరుద్దరించాలి, 1/70 చట్టం కేసులో జోక్యం చేసుకోవాలి
పొగాకు రైతులను మోసం చేయొద్దు
భోగాపురం నిర్వాసితులకు అన్యాయం
బంకీపూర్ ప్రజలకు అభినందనలు