July

వైద్య విద్యార్థుల ఆందోళనకు సిపిఐ(యం) సంఫీుభావం..

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 05 జూలై, 2025.

విదేశాల్లో వైద్య విద్య పూర్తి చేసుకున్న మన రాష్ట్ర వైద్య విద్యార్థులకు పర్మినెంట్‌ రిజిస్ట్రేషన్‌ (పి.ఆర్‌) ఇవ్వాలని కోరుతూ.

(ప్రచురణార్థం: సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ముఖ్యమంత్రికి వ్రాసిన లేఖను ప్రచురణార్ధం పంపుతున్నాం. - జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి)

 

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

విజయవాడ,

తేది : 05 జూలై, 2025.

 

శ్రీయుత నారా చంద్రబాబునాయుడు గారికి,

గౌరవ ముఖ్యమంత్రి,

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం,

అమరావతి.

విషయం: విదేశాల్లో వైద్య విద్య పూర్తి చేసుకున్న మన రాష్ట్ర వైద్య విద్యార్థులకు పర్మినెంట్‌ రిజిస్ట్రేషన్‌ (పి.ఆర్‌) ఇవ్వాలని కోరుతూ...

అయ్యా!

నిషిద్ద మరియు ఫ్రీ హోల్డ్‌ భూముల పై అఖిల పక్ష సమావేశం జరపాలి.

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 05 జూలై, 2025.

నిషిద్ద మరియు ఫ్రీ హోల్డ్‌ భూముల పై నిన్న (జూలై 4) ముఖ్యమంత్రి రెవెన్యూ శాఖా మంత్రి, అధికారులతో చేసిన సమీక్ష సందర్భంగా ఫ్రీహోల్డ్‌ భూములపై ఇచ్చిన ఆదేశాలు టిడిపి ఎన్నికల హామీలకు భిన్నంగా పేదలకు అన్యాయం జరిగే విధంగా ఉన్నాయి. పేదల భూములను పెత్తందార్లకు, కార్పొరేట్లకు కట్టబెట్టే విధంగా చర్యలు ఉన్నాయి. తక్షణమే అఖిల పక్ష సమావేశం జరిపి భూ సమస్యపై సమగ్ర విధానం రూపొందించాలని సిపిఐ(యం) డిమాండ్‌ చేస్తున్నది. 

బివి పట్టాభిరామ్‌కు సంతాపం

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 02 జూలై, 2025.

 

బివి పట్టాభిరామ్‌కు సంతాపం

ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు, అభ్యుదయవాది, రచయిత బివి పట్టాభిరామ్‌ మృతి పట్ల సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ సంతాపాన్ని ప్రకటిస్తున్నది. ఆయన మృతి తీరనిలోటు. కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేస్తున్నాము. 

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు సొంత గనులు కేటాయించాలి.

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 31 జూలై, 2024.

 

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు సొంత గనులు కేటాయించాలి

కేంద్ర బిజెపి ప్రభుత్వం విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు సహాయపడతామని ఒకవైపు చెబుతూనే నిజాయితీగా అటువంటి ప్రయత్నమేమీ చేయకపోవడాన్ని  సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తోంది. ఇప్పటికైనా కేంద్ర బీజేపీ ప్రభుత్వం చొరవ తీసుకుని విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు సొంత గనులు కేటాయించాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ డిమాండ్‌ చేస్తున్నది.

అన్యాక్రాంతమైన భూములపై సిట్టింగ్‌ జడ్జితో సమగ్ర న్యాయ విచారణ జరిపించాలి.

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 30 జూలై, 2024.

 

రాష్ట్రంలో అన్యాక్రాంతమైన భూములపై సిట్టింగ్‌ జడ్జితో సమగ్ర న్యాయ విచారణ జరిపించాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ డిమాండ్‌ చేస్తున్నది.

రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రికి సిపిఎం రాష్ట్ర బృందం అందించిన మెమోరాండం..

ఏ.పి.ఎస్‌ ఆర్‌.టి.సి రిటైర్డ్‌ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించమని కోరుతూ....

ప్రచురణార్థం: సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ముఖ్యమంత్రికి వ్రాసిన లేఖను ప్రచురణార్ధం పంపుతున్నాం. ` జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి

 

 

విజయవాడ,

 తేది : 24 జూలై, 2024.

శ్రీయుత నారా చంద్రబాబునాయుడు గారికి,  

గౌరవ ముఖ్యమంత్రి,   

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం, 

అమరావతి.

 

విషయం: ఏ.పి.ఎస్‌ ఆర్‌.టి.సి రిటైర్డ్‌ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించమని కోరుతూ....

 

అయ్యా!

 

Pages

Subscribe to RSS - July