తిరుపతిలో బిఎస్ ఎన్ ఎల్ పెండింగ్లో ఉన్న 2పిఆర్సిని విడుదల చేయాలని బిఎస్ ఎన్ఎల్ ఉద్యోగులు చేస్తున్న నిరసనకు మద్దతు తెలియజేశారు. 2000 సంవత్సరం నుంచి బిఎస్ఎన్ఎల్ షేర్్స అమ్మడాన్ని వ్యతిరేకించాము. నాడు యుపిఎ వెనక్కితగ్గింది. కానీ నేడు దేశ భక్తులమని చెప్పుకుంటూ ప్రభుత్వ రంగాలన్నీ కూడా పూర్తిగా నిర్వీర్యంచేస్తున్నది. ఒకప్పుడు టెలికాం, రైల్వే, విద్యుత్, ఆర్టిసి ప్రభుత్వ ఆధీనంలో ఉండేవి కానీ బిజెపి, టిడిపి కుట్రపన్ని మరీ ఇలాంటి చర్యలకు పూనుకుంది. గ్లోబలైజేషన్ పర్యవసానం నేడు ప్రయివేటీకరణ విజృంభించి. ప్రజలను దోచుకుంటున్నది.