2023

ప్రజా సమస్యలే అజెండాగా నేటి నుండి ప్రజా రక్షణ భేరి జాతాలు

కరువును వదిలేసి రాజకీయ ప్రచారంలో మునిగిపోయిన ప్రభుత్వం 
తక్షణం కరువు మండలాలను ప్రకటించి సహాయక చర్యలు చేపట్టాలి
ప్రజా రక్షణ భేరి పాటల సిడి, పోస్టర్‌, బుక్‌లెట్స్‌ ఆవిష్కరణలో వి శ్రీనివాసరావు

భద్రత లేని అసంఘటిత కార్మికులు - సంక్షేమ నిధులను దారి మళ్లించిన సర్కారు

బిజెపి అనుసరిస్తోన్న తప్పుడు విధానాల వల్ల దేశంలో అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి ఏర్పడుతుందని, దానిని రాష్ట్ర ప్రభుత్వం సమర్ధిస్తుందని, ఇదే జరిగితే దేశ ప్రజలు దివాలా తీస్తారని, ఆర్ధిక భారాలతో విలవిల్లాడుతారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వి.ఉమామహేశ్వరరావు అన్నారు. రాష్ట్రంలో, దేశంలో అసమానతలు లేనటువంటి అభివృద్ధి సాధించాలన్న నినాదంతో ప్రజలను సమీకరించాలని సిపిఎం భావించిందని, ఆ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ముఖ్యమంత్రి తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి..

ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాడేవారిని, ప్రజా సమస్యలపై ఆందోళన చేసే వారిని సంఘ వ్యతిరేక శక్తులుగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అభివర్ణించడం సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు తీవ్రంగా ఖండిరచారు. ఈ మేరకు పార్టీ అభిప్రాయాన్ని ట్విట్టర్‌లో పోస్టు చేశారు.

Pages

Subscribe to RSS - 2023