District News

రాష్ట్రంలో పేదల కొరకు కట్టి ఖాళీగా ఉంచిన నాలుగు లక్షల ఇళ్ళు టిడిపి ,బిజెపి ,వైసిపి పార్టీల సొమ్ముతో నిర్మించినవి కావు ,ప్రజల సొమ్ము (ప్రభుత్వ నిధుల)తో కట్టిన ఇళ్లు తక్షణమే పేదలకు కేటాయించాలని డిమాండ్..
విజయవాడ నగరంలో డిస్నీలాండ్ లో 57ఎకరాలు ,సమీపంలో రైల్వే శాఖ కు ఇచ్చిన 26 ఎకరాలు ,పాత డంపింగ్ యార్డ్ లో 32 ఎకరాలు అజిత్ సింగ్ నగర్ లో మొత్తం 115 ఎకరాలు ప్రభుత్వం అందుబాటులో ఉన్నాయి. ఈ స్థలాలు పేదలకు ఇళ్ల స్థలాలుగా కేటాయించకుండా నగరానికి లో 20 కిలోమీటర్ల దూరంలో రాజధాని అమరావతిలోను కంకిపాడు ,గన్నవరం ఏరియాలో కేటాయించడం లో అంతరార్థం ఏమిటి? నగరంలోని విలువైన స్థలాలు బిల్డ్ ఏపీ పేరుతో అన్ని ఖజానా నింపుకోవాలనే ఆలోచన ప్రభుత్వానికి ఉందా?
...

Pages