ఈ రోజు లోకసభలో కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన
బడ్జెట్ రాష్ర్టానికి తీరని అన్యాయం చేసింది. ప్రత్యేకహోదా గురించి అసలు
ప్రస్తావించనే లేదు. విభజన చట్టంలో పేర్కొన్న ఏ పథకాలకు నామక: నిధులు
కేటాయించారు. గిరిజన, సెంట్రల్, పెట్రోలు విశ్వవిద్యాలయాలకు బిక్షం
విదిలించినట్లుగా నాలుగైదు కోట్లు చొప్పున కేటాయించారు. ప్రతిష్టాత్మకంగా
భావిస్తున్న రాజధాని, జాతీయ ప్రాజెక్టుగా ఉన్న పోలవరంలకు పైసా కూడా
కేటాయించలేదు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ది పట్ల కేంద్ర ప్రభుత్వానికి
చిత్తశుద్ది లేదనడానికి ఇది నిదర్శనం. మన రాష్ట్రం పట్ల కొనసాగుతున్న