ఈరోజు (07 జూన్, 2026) విలేకర్ల సమావేశం (విజయవాడలో) జరిగింది. ఆ వివరాలను ప్రచురణార్థం/ ప్రసారార్థం పంపుతున్నాము. -జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి
గాడితప్పిన రెండేళ్ల కూటమి పాలన
ఏం సాధించారని ప్రజల్లోకి వెళతారు
స్వర్ణాంధ్ర కాదు విషాద ఆంధ్రప్రదేశ్గా మార్చారు
మోడీ పాలనపై యువత గర్జిస్తోంది
ప్రజల ఆస్తులు లూఠీ చేస్తున్నారు
వైసిపి నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరించడం లేదు
టిడిపి, వైసిపి రెండూ బిజెపి పంచన చేరాయి
కూటమి రెండేళ్ల పాలనపై సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు