2021

ఆస్తిపన్ను పెంపు, చెత్తపన్ను విధింపుకు వ్యతిరేకంగా

ఆస్తిపన్ను పెంపు, చెత్తపన్ను విధింపుకు వ్యతిరేకంగా విజయవాడ మున్సిపల్ కార్యాలయం వద్ద సీపీఎం నిరసన.. కౌన్సిల్ సమావేశం సందర్భంగా కార్పొరేషన్ కార్యాలయం ముట్టడి..కేంద్రం రాష్ట్రం మీద ఆదేశించటం, రాష్ట్ర ప్ర‌భుత్వం కార్పొరేషన్ ను ఆదేశించడంతో 1200 కోట్లరూపాయ‌ల ప‌న్నుల భారం పెంచారు - పన్నులు పెంచడం తప్ప అభివృద్ధి లేదు. అధికార‌పార్టీ కార్ప‌రేట‌ర్లు ఉత్సవ విగ్రహాలుగా మారిపోయారని ఆగ్రహం వ్యక్తం చేసిన సిపిఎం నాయకులు..

గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కొరగల్లు, నిడమర్రు గ్రామాలలో చెరువు పోరంబోకు స్థలాల్లో దీర్ఘకాలంగా నివాసముంటున్న పేదలను తొలగించరాదని విజ్ఞప్తి

Pages

Subscribe to RSS - 2021