పుస్తకావిష్కరణ చేసిన మధు..

ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలను ఎండగడుతూ "భూబ్యాంక్ బండారం..కార్పోరేట్లకు పందేరం" అనే పుస్తకాన్ని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వైవి విజయవాడలోని సిపిఎం రాష్ట్ర కార్యాలయంలో పత్రికా విలేకరుల సమక్ష్యంలో విడుదలచేసారు.