మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మరణించడం పట్ల సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు సంతాపం

ప్రచురణార్ధం / స్క్రోలింగ్ :
మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఈరోజు అనారోగ్యంతో హైదరాబాద్ లో మరణించడం పట్ల సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు సంతాపం ప్రకటించారు. రాష్ట్రంలో సీనియర్ రాజకీయ వేత్త అయిన ఆయన సామాజిక న్యాయం కోసం పోరాడారని గుర్తు చేశారు.
వారి కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేశారు.
-జె. జయరాం