అది కార్పోరేట్‌ కాల్‌ సెంటర్‌ ఈ నాలుగేళ్లలో ఎన్ని సమస్యలకు పరిష్కారం చూపారో చెప్పాలి రైతు భరోసా కేంద్రాలను రైతు దివాళా కేంద్రాలుగా మార్చొద్దు ప్రభుత్వ అండతో మిల్లర్లు రైతులను ముంచుతున్నారు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు