MPఅసదుద్దీన్‌పై క్రిమినల్‌కేసు..

రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్న ఎంపీ అసదుద్దీన్‌పై క్రిమినల్‌ కే సు నమోదు చేయాలని వీహెచ్‌పీ నేత రామరాజు డిమాండ్‌ చేశారు. తెలుగు రాష్ర్టాల్లో పుష్కరాల పేరుతో రూ.11 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. పుష్కరాల్లో తెలుగు రాష్ర్టాలు ఖర్చు పెట్టిన నిధులతపై శ్వేత పత్రం విడుదల చేయాలని రామరాజు కోరారు.