‘భారత్ మాతాకీ జై’ నినాదంపై వివాదంలో యోగా గురు రామ్దేవ్ బాబా మరింత ఆజ్యం పోశారు. తమకు దేశ రాజ్యాంగంపై గౌరవముందని, లేదంటే ఆ నినాదాన్ని చేయననే లక్షల మంది తలలు నరికేసే వాళ్లమని ఘాటుగా వ్యాఖ్యానించారు.