దేశ రాజధాని ఢిల్లీలో ఇటీవల ముగ్గురు మైనార్టీ విద్యార్ధులపై కాషాయ గూండాలు దాడి జరపడాన్ని సిపిఐ(ఎం) తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు జాతీయ మైనార్టీ కమిషన్ అధ్యక్షులు నసీమ్ అహ్మదను సిపిఐ(ఎం) ప్రతినిధి బృందం గురువారం కలుసుకుని ఒక మెమోరాండం సమర్పించింది.