
జేఎన్యూ అడ్మినిసే్ట్రషన్పై చట్టపరమైన చర్యలకు అఖిల భారత విద్యార్థి పరిషత (ఏబీవీపీ) సన్నద్ధమైంది. అఫ్జల్ గురుపై ఫిబ్రవరి 9న నిర్వహించిన కార్యక్రమానికి అనుమతిచ్చినందుకు జేఎన్యూ అసోసియేట్ డీన్ పైన, భారత చట్టవిరుద్ధంగా కాశ్మీర్ను ఆక్రమించుకుందంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు ప్రొఫెసర్ నివేదితా మీనన్ పైనా ఏబీవీపీ పోలీసులకు ఫిర్యాదు చేసింది.