త్రిపుర రాష్ట్రంలో జరిగిన ఉప ఎన్నికలో సిపియం రెండూ స్థానాల్లోను విజయం సాధించింది. ఈ రెండు చోట్ల ప్రతిపక్షాలకు డిపాజిట్లు కూడా దక్కలేదు. సుర్మ నియోజకవర్గం నుండి అంజన్ దాస్ 15,307 మోజార్టీ సాధించగా,మరో నియోజకవర్గం ప్రతాప్ ఘర్ నుండి రామ్ దాస్ 17,326 మోజార్టీ ఓట్లు సాధించారు.