1964లో సిపిఎం ఏర్పడిన తర్వాత చారిత్రాత్మక బర్ద్వాన్ ప్లీనం జరిగింది. మళ్లీ 37 ఏళ్ల క్రితం హౌరా జిల్లాలోని సాల్కియాలో ప్లీనం జరిగింది. సిపిఎం అవిర్భావం తర్వాత పార్టీ నిర్మాణాన్ని బలోపేతం చేసేందుకు మూడో ప్లీనం కోల్ కతాలో డిసెంబర్ 27 నుంచి 31 వరకు జరగబోతోంది.