‘‘దేశంలో కందిపప్పు(తుర్ దాల్) ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. కానీ పర్యాటక ఆసక్తి గల ప్రధాని మోదీకి ఈ తుర్ దాల్ను పట్టించుకొనే సమయం లేదు. ఆయనకు టూర్లంటేనే విపరీతమైన ఆకలి. అందుకే వచ్చే ఏడాది కోసం కూడా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారని కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ విమర్శించారు.