న్యూఢిల్లీ : జెఎన్యు విద్యార్ధి సంఘ అధ్యక్షుడు కన్నయ్య కుమార్, మరో ఇద్దరిపై దేశద్రోహ కేసును నిరసిస్తూ విద్యార్ధులు బుధవారం పార్లమెంట్కు ప్రదర్శన నిర్వహించనున్నారు. ఈ కేసులో అరెస్టయి జైల్లో వున్న మిగిలినవారిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు