IT పెట్టుబడులకోసం ఛలో సింగపూర్..

ఏపీ మంత్రులు పల్లె రఘునాథ్ రెడ్డి, నారాయణ మూడు రోజులపాటు సింగపూర్ లో పర్యటించనున్నారు. ఈ నెల 11 నుండి 13వ తేదీ వరకూ వారి పర్యటన వున్నట్లు తెలుస్తోంది. ఏపీలో ఐటీ రంగంలో పెట్టుబడుల విషయంపై పలు కార్యక్రమాల్లో పాల్గొని మంత్రులు చర్చించనున్నారు.