GSTవల్ల రెండు వేలకోట్లు నష్టం..

వస్తుసేవల పన్ను రాష్ట్రాల పరిధిలో ఉండేదని, ఇప్పుడు కేంద్రం జిఎస్టీ బిల్లు తీసుకొచ్చి రాష్ట్రాల హక్కు లను హరిస్తోందని రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్టుడు పేర్కొన్నారు. వస్తు సేవల పన్నుపై కేంద్ర, రాష్ట్రాలకు హామీ ఇవ్వకపోవడం దారుణమని పేర్కొన్నారు.