2016-17 వార్షిక బడ్జెట్ సందర్భంగా ఈపీఎఫ్ పై 60 శాతం పన్ను విధిస్తున్నట్లు జైట్లీ ప్రకటించడంతో అన్ని వర్గాల నుంచి విమర్శలు వెలువెత్తాయి..దీంతో కేంద్రం వెనక్కి తగ్గింది. ఈపీఎఫ్పై పన్ను ప్రతిపాదనను కేంద్రం ఉపసంహరించుకుంది. ఈ మేరకు లోక్సభలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్జైట్లీ ప్రకటించారు.