CPM కేంద్రకమిటీ సమావేశాలు..

ఢిల్లీలో సీపీఎం కేంద్రకమిటీ సమావేశాలు ప్రారంభమయ్యాయి.ఎపి, తెలంగాణ కేంద్రకమిటీ సభ్యులు బివి.రాఘవులు, తమ్మినేని వీరభద్రం, పి.మధు ఇతర కేంద్ర కమిటీ సభ్యులు హాజరయ్యారు. దేశ రాజకీయ పరిస్థితులు, బీహార్ ఎన్నికలు, అక్టోబర్ లో జరుగనున్న ప్లీనరీపై చర్చిస్తున్నారు. నేటి నుంచి మూడు రోజులపాటు సమావేశాలు జరుగనున్నాయి.