AP,TS లలో కేంద్రబృందాలు

రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండు రకాల సమస్యలు నెలకొన్నాయి. తెలంగాణలో కరవు తాండవిస్తుంటే.... ఏపీలోని దక్షిణకోస్తా, రాయసీమ జిల్లాలను భారీ వర్షాలు, వరదలు ముంచెత్తాయి. రెండు రాష్ట్రాల్లోని నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర అధికారుల బృందాలు పర్యటించనున్నాయి.