APప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం..

దేశానికి అన్నంపెట్టే అన్నదాతల ఆత్మహత్యలను ఎందుకు తేలిగ్గా తీసుకుంటున్నారు ? రైలు, విమాన ప్రమాదాలు జరిగినప్పుడు అధ్యయనం చేస్తారు ? రైతులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారో అధ్యయనం చేయాల్సిన అవసరం లేదా ? ఈ విషయాలపై తమకు పూర్తి సమాచారం కౌంటర్‌ రూపంలో దాఖలు చేయాలని ఎపి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలను ఉమ్మడి హైకోర్టు ఆదేశిం చింది.