విశాఖ మన్యంలో బాక్సైట్ తవ్వకం ఆలోచనను వెంటనే విరమించుకోవాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు డిమాండ్ చేశారు. ఈనెల 30న సిపిఎం ఆఖిలభారత నాయకురాలు బృందాకరత్ బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా విశాఖ లో జరిగే గిరిజన గర్జనకు హాజరౌతున్నట్లు తెలిపారు.