23 నుంచి బడ్జెట్ సమావేశాలు..

పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల తేదీలు ఖరారయ్యాయి. ఈనెల 23 నుంచి మార్చి 17వరకు బడ్జెట్‌ తొలి విడత సమావేశాలు, ఏప్రిల్‌ 25 నుంచి మే 13 వరకు రెండో విడత సమావేశాలు జరుగనున్నాయి. 23న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. 25న రైల్వే బడ్జెట్‌, 26న ఆర్థిక సర్వే, 29న సాధారణ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.మరోసారి జీెఎస్టీ బిల్లును పార్లమెంట్‌లో్ ప్రవేశపెట్టనున్నారు