15 ఏళ్ల తరువాత వియాత్నం కు

వియత్నాంలో భారత ప్రధాని పర్యటించనుండటం గత 15 ఏళ్లలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. వియత్నాం నుంచి మోదీ చైనాలోని హాంగ్‌ఝౌకు శనివారం బయలుదేరి వెళ్తారు. ఈ నెల 4, 5వ తేదీల్లో అక్కడ జరగనున్న ‘జి-20’ సదస్సులో పాల్గొంటారు.