హోదారాదనిCM,PMలకు తెలుసు:జేసీ

 ప్రత్యేకహోదాపై అనంతపురం ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ హోదా రాదని పీఎం, సీఎం, కేంద్రమంత్రులకు తెలుసన్నారు. ప్రజలను మభ్యపెట్టడం ఎందుకని కేంద్ర, రాష్ట ప్రభుత్వాలనుద్ధేశించి అన్నారు.