స‌మావేశాల‌ బహిష్కరణ:సీపీఎం

ఎన్డీఏ ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందని.. అవినీతి ఆరోపణ ఎదుర్కొంటున్న మంత్రులు రాజీనామా చేయాల్సిందేనని సీపీఎం ఎంపి కరుణాకరన్ డిమాండ్ చేశారు. 5రోజుల పాటు సమావేశాలను బహిష్కరిస్తున్నట్లు కరుణాకరన్ వెల్లడించారు.