కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ అధ్యక్షతన శుక్రవారం జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశం ఎలాంటి స్పష్టత లేకుండా ముగిసింది. దీంతో పెండిగ్ సమస్యలపై నెల 20న మరోసారి భేటీ కావాలని నిర్ణయించారు. జీఎస్టీకి సంబంధించి ఇప్పటివరకు 10 అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకున్నట్లు జైట్లీ తెలిపారు.