సోనియా, రాహుల్ లకు చుక్కెదురు

నేషన్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీలకు ఢిల్లీ హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలన్న వారి అభ్యర్థనను హైకోర్టు తిరస్కరించింది. ట్రయల్ కోర్టుకు హాజరు కావాలని సోనియా, రాహుల్ లను హైకోర్టు ఆదేశించింది.