వెంకయ్య ద్రోహి..రాజీనామా చేయాలి..

కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ద్రోహి అని వెంటనే రాజీనామా చేయాలని మాజీ ఎమ్మెల్యే లక్ష్మణ్ రావు డిమాండ్ చేశారు.కేంద్ర మంత్రులు సుజనా చౌదరి, అశోక్ గజపతి రాజులు రాజీనామా చేయాలని, ప్రత్యేక హోదా కల్పిస్తేనే జీఎస్టీ బిల్లు ఆమోదిస్తామని పార్టీలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.