చట్టబద్ధంగా ఆంధ్రప్రదేశ్కు ఇవ్వాల్సిన విశాఖ రైల్వే జోన్ను ఏంచేశారని, ప్రస్తుతం దాని స్థితి ఏంటని వైఎస్సార్సీపీ లోక్సభాపక్ష నేత మేకపాటి రాజమోహన్రెడ్డి రైల్వే మంత్రి సురేష్ ప్రభును ప్రశ్నించారు.