రోహిత్‌ మృతికి నిరసనగా విద్యాసంస్థల బంద్‌..

హెచ్‌సియు విద్యార్థి వేముల రోహిత్‌ మృతికి కారకులైన వారిపై తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ విద్యార్థి సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ఆందోళనలు ఉధృతం చేస్తోంది. సోమవారం నుంచి మూడు రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది..