రాష్ట్రం నుంచి ఐదుగురు

అంగన్ వాడీ ఆల్ ఇండియా కమిటికి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన టి బేబీరాణి ఉపాధ్యక్షురాలిగా, సుబ్బరావమ్మ కార్యదర్శిగా, వర్కింగ్‌ కమిటీలో వాణిశ్రీ, వీరలక్ష్మి, సుప్రజ ఎన్నికయ్యారు.