భారత ప్రధాని నరేంద్రమోడీ అమెరికా ప్రవేశంపై విధించిన నిషేధాన్ని ఎత్తివేస్తూ తీసుకున్న నిర్ణయానికి సంబంధించిన రికార్డులను వచ్చే ఫిబ్రవరి నాటికి తమకు సమర్పించాలని అమెరికా ఫెడరల్ కోర్టు న్యాయమూర్తి విదేశాంగశాఖను ఆదేశించారు.