మోడీ క్షమాపణ చెప్పాలి..

నల్లధనానికి ప్రతి పక్షాలు మద్దతిస్తున్నాయంటూ ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యల్ని పార్లమెంట్‌ ఉభయ సభల్లో ప్రతిపక్షాలు ఖండించాయి. మోడీ తన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలని, క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశాయి.