మోడీని టార్గెట్ చేసిన ISIS..

ISIS తాజాగా విడుదల చేసిన మేనిఫెస్టోలో భారత ప్రధాని మోడీని టార్గెట్ చేసారు.ముస్లింలపై హిందువులను యుద్ధానికి సిద్ధం చేస్తున్నారని పేర్కొన్నారు.భారత్ పై ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరికలు జారీ చేసారు.