భారతీయులకు రామన్ మెగాసెసే అవార్డు

ఫిలిఫ్పెన్స్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇచ్చే రామన్ మెగాసెసే అవార్డు ఈ సారి ఇద్దరు భారతీయులను వరించింది. ఎయిమ్స్ డిప్యూటీ సెక్రటరీ సంజీవ్ చతుర్వేది, గూంజ్ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకుడు అన్షుగుప్తా ఎంపికయ్యారు