బాబు జపాన్ కు దాసోహం:BVR

శ్రీకాకుళం పోలాకీ లో  విద్యుత్ ప్లాంటు నిర్మాణానికి రైతుల నుండి ప్రభుత్వం బలవంతంగా 1,890 ఎకరాల భూమి సేకరిస్తోందని,టెండర్లు కూడా పిలవకుండా జపాన్ కు చెందిన సుమోటోమీ కంపెనీకి భూములను రాష్ట్ర ప్రభుత్వం దారాదత్తం చేస్తోందని సీపీఎం పోలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు విమర్శించారు.