బడ్జెట్ పై పవన్ ప్రశ్నిoచడేం ..

కేంద్ర బడ్జెట్లో ఆంధ్రాకు ప్రత్యేక హోదాకానీ, రాజధాని నిర్మాణానికి కానీ ఎలాంటి నిధులు కేటాయించలేదు. ఏపీ నేతలంతా పార్టీలకతీతంగా కేంద్రంపై మండిపడుతున్నారు. అయితే జనసేన అధినేత పవన్‌కల్యాణ్ మాత్రం స్పందించకపోవడంపై చర్చ జరుగుతోంది.