ఎ.పి కి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ అమలాపురంలోని గడియార స్ధంబం సెంటర్లో వామపక్షాల ఆధ్వర్యంలో ప్రజాబ్యాలెట్ ఏర్పాటు చేశారు.. స్థానిక ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని తమ నిర్ణయాన్ని తెలపాలని విజ్ఞప్తి చేశారు .