ప్ర‌త్యేక హోదా కై ఉద్య‌మం...సిపిఎం రాష్ట్ర క‌మిటి

ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వబోమని కేంద్ర మంత్రి ఈ రోజు లోక్‌సభలో ప్రకటించడాన్ని భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) రాష్ట్రకమిటీ తీవ్రంగా ఖండిస్తున్నది.
రాష్ట్ర పునర్‌ వ్యవస్థీకరణ బ్లిుపై చర్చ సందర్భంగా ఆ నాటి ప్రధాని చేసిన ప్రకటన, నాటి ప్రతిపక్ష పార్టీ నాయకు ఇచ్చిన హామీ మేరకు వెంటనే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాని రాష్ట్రకమిటి డిమాండ్‌ చేస్తున్నది.
ఒక్క ప్రత్యేక హోదానే కాదు, నాడు ప్రకటించిన బడ్జెట్‌లోటు పూడ్చడానికి 15వేకోట్లు గానీ, రాయసీమ,     ఉత్తరాంధ్ర అభివృద్ధి ప్యాకేజిు గానీ ఇవ్వలేదు. రైల్వేజోన్‌ ఇవ్వలేదు. విద్యా, వైద్య సంస్థ నిర్మాణాకు ఇచ్చిన హామీన్నీ అము జరగలేదు. అందువ్ల ఇదేదో సాంకేతికంగా సాధ్యంగాక ఆపుతున్నది గాదు. కేంద్ర ప్రభుత్వం మొండిచెయ్యి చూపద్చుకొన్న విషయం వ్లెడవుతోంది.
వామపక్షాు, ప్రతిపక్షాు పునర్‌ వ్యవస్థీకరణ చట్టంలోనూ, దానిపై చర్చ సందర్భంగా ఇచ్చిన హామీన్నింటిని రాబట్టడానికి ఉద్యమాకు సిద్దంగావాల్సి వుంటుందని ప్రజకు విజ్ఞప్తి చేస్తున్నాం.