పోలీసు పహారా మధ్య 'జన్మభూమి'

'జన్మభూమి - మా ఊరు' కార్యక్రమంలో ప్రజలు తమ సమస్యలపై అధికారులను నిలదీస్తూనే ఉన్నారు. దీంతో అధికార యంత్రాంగం పలుచోట్ల పోలీసు పహారా ఏర్పాటు చేసి సభలను నిర్వహిస్తున్నాయి. సభల్లో సమస్యలపై ప్రస్తా విస్తున్నవారిని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అడ్డుకుంటు న్నారు. దీంతో అనేకచోట్ల నిరసనకారులకూ, టిడిపి నేతలకూ మధ్య వాగ్వివాదాలు కొనసాగుతున్నాయి.