పిల్లల చదువు బాధ్యత కార్పొరేట్లదేనట..!

త్రివిధ దళాలు, పోలీసు, పారా మిలిటరీ బలగాల్లో పనిచేస్తూ అమరులైన జవాన్ల కుటుంబాల పిల్లల చదువు సంధ్యల బాధ్యతను కార్పొరేట్‌ రంగం తీసుకోవాలి. దేశం కోసం ప్రాణాలర్పించిన ఆ వీర జవాన్ల కుటుంబాలను ఆదుకొనేందుకు ఆ రంగంలోని వారంతా చేతులు కలపాలిలని కేంద్ర హోం మంత్రి రాజనాథ్ వ్యాఖ్యానించారు..