ప్రజా సమస్యలపై సిపిఎం ప్రచారాందోళనలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా కుక్కునూరులో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డాక్టర్ మిడియం బాబూరావు పాఠశాలలనూ, పిహెచ్సిలనూ సందర్శించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.